నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రైన్యూర్షిప్ అండ్ మేనేజ్ మెంట్(నిప్టెమ్) లో ఎంటెక్, ఎంబీఏ ప్రవేశాలు
కుండ్లి(హర్యానా)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రైన్యూర్షిప్ అండ్ మేనేజ్ మెంట్(నిప్టెమ్), 20024-25 అడ్మిషన్ సెషన్కు సంబంధించి ఎంటిక్ ఎంబీఏ కోర్సులో ప్రవే శాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు:
మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్): 100 సీట్లు:
విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ మేనేజ్ మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరే షన్సీ మేనేజ్ మెంట్, ఫుడ్ సప్లై సప్లైన్ మేనేజ్ మెంట్
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ): 60 సీట్లు
అర్హత: ఎంబీఏకు బ్యాచిలర్ డిగ్రీ, ఎంటెక్ కు బిఈ /బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2024
వెబ్ సైట్: http://niftem.ac.in