ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ) లో పీజీ డిప్లొమా
హైదరాబాద్, గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)కు చెందిన స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైడీస్(ఎస్ పీజీఎన్)- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్(పీజీడీఎం) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది రెండేళ్ల వ్యవధి గల ఫుల్ టైం ప్రోగ్రామ్ ఏడాదికి రెండు చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎడ్యుకేషనల్ లోన్ సౌకర్యం ఉంది. మెరిట్ స్కాలర్షిప్స్, ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి.
స్పెషలైజేషన్లు: ఇన్ఫ్రాస్టిక్సర్ మేనేజ్మెంట్ జనరల్ మేనేజ్ మెంట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్
అర్హత వివరాలు: ఇన్ఫ్రాస్టక్చర్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ కు ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
• జనరల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్కు ఆర్ట్స్/కామర్స్/ సైన్స్/మేనేజ్ మెంట్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
• ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ స్పెషలైజేషకక్కు ఇంజనీరిం గ్/టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, మేథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టు లుగా సైన్స్ డిగ్రీ పూర్తిచేసిన వారు అప్లయ్ చేసుకోవచ్చు.
• డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్టి/ఐసెట్ అర్హత పొంది ఉండాలి.
ముఖ్య సమాచారం:
• దరఖాస్తు ఫీజు: రూ. 1000
• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 30
వెబ్ సైట్: