Type Here to Get Search Results !

ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ) లో పీజీ డిప్లొమా

ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ) లో పీజీ డిప్లొమా 



హైదరాబాద్, గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)కు చెందిన స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైడీస్(ఎస్ పీజీఎన్)- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్(పీజీడీఎం) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది రెండేళ్ల వ్యవధి గల ఫుల్ టైం ప్రోగ్రామ్ ఏడాదికి రెండు చొప్పున నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎడ్యుకేషనల్ లోన్ సౌకర్యం ఉంది. మెరిట్ స్కాలర్షిప్స్, ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి.

స్పెషలైజేషన్లు: ఇన్ఫ్రాస్టిక్సర్ మేనేజ్మెంట్ జనరల్ మేనేజ్ మెంట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ 

అర్హత వివరాలు: ఇన్ఫ్రాస్టక్చర్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ కు ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

• జనరల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్కు ఆర్ట్స్/కామర్స్/ సైన్స్/మేనేజ్ మెంట్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

• ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ స్పెషలైజేషకక్కు ఇంజనీరిం గ్/టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, మేథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టు లుగా సైన్స్ డిగ్రీ పూర్తిచేసిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. 

• డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్టి/ఐసెట్ అర్హత పొంది ఉండాలి.

ముఖ్య సమాచారం:

• దరఖాస్తు ఫీజు: రూ. 1000

• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 30 

వెబ్ సైట్: 

esci.edu.in

escihyd.org

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area