ఆర్ ఆర్ బి : రైల్వేలో 32,438 గ్రూప్-డి కొలువులు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్-డి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆర్ ఆర్ బి రీజియన్లు: సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, కోల్కతా, మాల్దా, ముంబయి, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ. .
విభాగాలు: ఎస్ అండ్ టీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ట్రాఫిక్.
• పాయింట్స్మన్: 5,058
• అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్): 799
• అసిస్టెంట్ (బ్రిడ్జ్): 301
• ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4: 13,187
• అసిస్టెంట్ పీ-వే: 247
• అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ): 2587
• అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్): 420
• అసిస్టెంట్ (వర్క్షాప్): 3077
• అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ): 2012
• అసిస్టెంట్ టీఆర్డీ: 1381
• అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్): 950
• అసిస్టెంట్ ఆపరేషన్స్: 1819
• (ఎలక్ట్రికల్): 744
• అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ: 1041
• అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్షాప్): 625
అర్హత: పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్, సంబంధిత ట్రేడులో ఐటీఐ. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు.
వయసు: 01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్లకు సడలింపు ఉంటుంది.
ప్రారంభ మూల వేతనం: నెలకు రూ.18,000.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళలకు రూ.250.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025.
దరఖాస్తుల సవరణకు తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు.
వెబ్ సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281