ఉపాధ్యాయులు (ఆచార్యులు, మాతాజీలు)కావలెను
ఉపాధ్యాయులు (ఆచార్యులు, మాతాజీలు)కావలెను
నర్సరీ నుండి 10వ తరగతి వరకు
ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కల్గిన జాతీయ విద్యావిధానం అవగాహన మరియు అంకిత భావం
గల ఉపాధ్యాయులు కావలెను.
శ్రీ సరస్వతీ విద్యా పీఠం-నంద్యాల జిల్లా
(శ్రీ సరస్వతీ విద్యాపీఠం (రి) అనంతపురం సమితికి అనుబంధము)
శ్రీ సరస్వతీ శిశు మందిర్/విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్
శ్రీ సరస్వతీ విద్యా పీఠం-నంద్యాల జిల్లా అనుబంధ పాఠశాలలు అనగా నంద్యాల, కొత్తపల్లి, నంద్యాల కోట, శ్రీశైలం ప్రాజెక్ట్, చాగలమర్రి, బేతంచర్ల, బనగానపల్లి, ఆళ్ళగడ్డ రామాలయం, డోన్ పాఠశాలల యందు పనిచేయుటకు ఉపాధ్యాయులు మరియు అకడమిక్ ఇన్ఛార్జ్లు కావలెను.
భార్య,భర్తలు కలిసి పనిచేసినట్లయితే వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
ఆసక్తి గలవారు 06-04-2024 శనివారము ఉదయం: 10.00గంఃలకు ఈ క్రింద తెల్పిన చిరునామా యందు బయోడేటా, ఒక ఫోటో, కావలసిన జీతం వివరములు మరియు అన్ని జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావలెను.
శ్రీ సరస్వతీ విద్యా పీఠం-నంద్యాల జిల్లా కార్యాలయము
శ్రీ శారదా విద్యా పీఠం ఉన్నత పాఠశాల, ఫరూఖ్ నగర్ ఆవరణ యందు, నంద్యాల, 518501
మరిన్ని వివరములకు సంప్రదించవలసిన సెల్ నంబర్లు:
7386240875, 9849693149
భవదీయ,
శ్రీ కె హిమనాథ్
శ్రీ సరస్వతీ విద్యా పీఠం నంద్యాల జిల్లా కార్యదర్శి