పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, న్యూఢిల్లీలో 183 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
న్యూఢిల్లీలోని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 183
పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్, లా మేనేజర్, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్ షిప్ మేనేజర్, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్, ఎకనమిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సాఫ్ట్వేర్ డెవ లపర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ /బీటెక్/బీఈ / సీఏ /ఎంసీఏ/పీజీ డిగ్రీ/ఎంబీఏ/ పీజీడీబీఎం/పీజీ బీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.36,000 నుంచి రూ.78,230 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.07.2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరా వరంగల్.
వెబ్సైట్: https://punjabandsindbank.co.in