Type Here to Get Search Results !

ఇండియన్ నేవీలో 372 ఛార్జ్మన్ పోస్టులు

ఇండియన్ నేవీలో 372 ఛార్జ్మన్ పోస్టులు


ఛార్జ్మన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం 'ఇండియన్ నేవల్ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్' నోటిఫికేషన్ ను విడుదల చేసింది.




 గ్రూప్: ఎలక్ట్రికల్, వెపన్, ఇంజ నీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.278. 

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికే షన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా 

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్ 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 29 

వెబ్సైట్: indiannavy.cbexams.com/


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area